సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన

76பார்த்தது
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎస్సీ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. రోడ్డుపై బైఠాయించేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி