బోయిన్ పల్లి రోడ్లపైకి వర్షం నీరు

1471பார்த்தது
బోయిన్ పల్లి, మేడ్చల్ లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. విద్యార్థులు, ప్రజలు వానలో తడిసి ముద్దయ్యారు. వర్షంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రోడ్ల మీద వరద నీరు చేరడంతో చాలా ఇబ్బంది పడ్డారు. వర్షాలతో భారీగా ట్రాఫిక్ తో ఇబ్బందికి గురౌతున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி