50 లక్షల నిధులతో నూతన భవన నిర్మాణం...

77பார்த்தது
50 లక్షల నిధులతో నూతన భవన నిర్మాణం...
మేడ్చల్ నియోజకవర్గం ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా నూతన భవన నిర్మాణ పనులకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మేల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி