కుంగిపోయిన రోడ్డు.. డీసీఎం బోల్తా

76பார்த்தது
హైదరాబాద్లో శనివారం రోడ్డు కుంగిపోయి డిసిఎం బోల్తా పడింది. గత సంవత్సరం కూడా ఇదే స్థలంలో రోడ్డు కృంగిపోవడంతో కొన్ని నెలల పాటు రాకపోకలకు అంతరాయం కలిగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటి బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు శాఖల అధికారులు సందర్శించి 5 కోట్ల రూపాయలను వెచ్చించి నాలాపై రాడ్డును నిర్మించారు. ఏడాది గడవక ముందు మళ్ళీ రోడ్డు కుంగిపోయిన ఘటన తెరపైకి వచ్చింది.

தொடர்புடைய செய்தி