ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం

74பார்த்தது
ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం
రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 2 లక్షల మంది గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందిస్తాం. సర్వాయి పాపన్న జీవితం మనందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி