హైదరాబాద్ ఎంపీని కలిసిన కార్వాన్ ఎమ్మెల్యే

78பார்த்தது
హైదరాబాద్ ఎంపీని కలిసిన కార్వాన్ ఎమ్మెల్యే
క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఎంపీని కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ కలిశారు. నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను ఎంపికి వివరించారు. ఒకసారి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించాలని ఎంపీని ఎమ్మెల్యే కోరారు. అలాగే వివిధ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.

தொடர்புடைய செய்தி