హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనం చేయకుండా ట్యాంక్​బండ్ వద్ద భారీ ఇనుప కంచెలు ఏర్పాటు

83பார்த்தது
హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనం చేయకుండా ట్యాంక్​బండ్ వద్ద భారీ ఇనుప కంచెలు ఏర్పాటు
హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్​బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్ లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. అలాగే వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో వేయకుండా ట్యాంక్ బండ్ మార్గంలో చుట్టూ భారీ ఇనుప కంచెలు పెట్టారు.

தொடர்புடைய செய்தி