పురుషులతో ఫొటోలు దిగిందని.. భార్యను కత్తితో పొడిచి చంపేశాడు

82பார்த்தது
పురుషులతో ఫొటోలు దిగిందని.. భార్యను కత్తితో పొడిచి చంపేశాడు
త్రిపురలోని ఆదివారం దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ దసరా పండుగ రోజు ఇద్దరు పురుషులతో కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన భర్త కోపంతో రగిలిపోయి.. అత్తవారింటికి వెళ్ళాడు. భార్య, అత్త కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా భార్యపై కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி