తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్

20111பார்த்தது
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్
తెలంగాణలో అతి త్వరలో మరిన్ని డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి సంఖ్యను పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీలు, డయాలసిస్ సెంటర్ల పెంపు, టీ హబ్ ల్యాబ్ పరిస్థితిపై ఆయన సమీక్షించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி