రాజీమార్గమే రాజ మార్గం

61பார்த்தது
రాజీమార్గమే రాజ మార్గం
రాజీమార్గమే రాజమార్గం. లోక అదాలత్ ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలని శనివారం సింగోటం రైతు వేదికలో నాగర్ కర్నూల్ జిల్లా
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు హాజరయ్యారు. రాజీ మార్గం రాజ మార్గమని, ఈ నెల 28వ తేదీన నిర్వహింపబడు జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గం ద్వారా సివిల్ మరియు క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி