మక్తల్: రాజ్యసభ సభ్యులను కలిసిన ఎమ్మెల్యే

58பார்த்தது
మక్తల్: రాజ్యసభ సభ్యులను కలిసిన ఎమ్మెల్యే
రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎంపికై మొదటిసారి హైద్రాబాద్ కు వచ్చిన అభిషేక్ సంఘ్వీని బుధవారం సాయంత్రం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్యసభ సభ్యులు ముఖ్య నాయకులకు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி