రూ 500 లకే సిలిండర్ ధ్రువీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

63பார்த்தது
రూ 500 లకే సిలిండర్ ధ్రువీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం, టౌన్, బలుసుపల్లిలో రూ 500 లకే గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమంలో ధ్రువీకరణ పత్రాలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం అందజేసినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా అమలు చేస్తోందని అన్నారు.

தொடர்புடைய செய்தி