అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

65பார்த்தது
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు దేశభక్తి గేయాలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி