ఘనంగా ప్రజా పాలన వేడుకలు

81பார்த்தது
ఘనంగా ప్రజా పాలన వేడుకలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி