పూరిలో అగ్నిప్రమాదం

74பார்த்தது
పూరిలో అగ్నిప్రమాదం
ఒడిశాలోని పూరిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ జాతర ఉత్సవాల సందర్భంగా బాణాసంచా పేలుస్తుండగా ప్రమాదవశాత్తు భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி