గ్యాస్ లీకై చాక్లెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

53பார்த்தது
గ్యాస్ లీకై చాక్లెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. చాక్లెట్ పౌడర్ ను వేడి చేస్తున్నపుడు గ్యాస్ లీకై దట్టమైన పొగ కమ్ముకుందని, పెద్దఎత్తున మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

தொடர்புடைய செய்தி