కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు

74பார்த்தது
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ముడా కేసులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు మరో నలుగురిపై కూడా కేసు నమోదైంది. అధికారకంగా ఎఫ్‌ఐఆర్‌లో సీఎం సిద్ధరామయ్య A1గా ఉన్నారు. A2గా సీఎం భార్య బీఎన్ పార్వతి, A3గా మల్లికార్జున్ స్వామి, A4 గా దేవరాజు ఉన్నారు.

தொடர்புடைய செய்தி