శనివారమే ఎగ్జిట్ పోల్స్‌

22174பார்த்தது
శనివారమే ఎగ్జిట్ పోల్స్‌
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తుది విడత పోలింగ్‌ శనివారంతో ముగియనుండడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడనున్నాయి. లోక్‌సభ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ప్రముఖ మీడియా/ ప్రైవేటు సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఈ అంచనాలను వెలువరించనున్నాయి. తుది ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి.

தொடர்புடைய செய்தி