మేం పోరాడితే కాంగ్రెస్ కు పట్టం కట్టారు: బండి సంజయ్

70பார்த்தது
మేం పోరాడితే కాంగ్రెస్ కు పట్టం కట్టారు: బండి సంజయ్
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ నేత బండి సంజయ్ స్పష్టం చేశారు. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాడితే.. ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో స్థానం కోసమే ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలతో ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி