లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి (వీడియో)

61087பார்த்தது
పాకిస్థాన్‌లోని ఘోర ప్రమాదం జరిగింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 22 మందికి గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. టుర్బాట్‌ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி