పాకిస్థాన్లోని ఘోర ప్రమాదం జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 22 మందికి గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. టుర్బాట్ నుంచి క్వె
ట్టాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి
న వీడియో వైరల్ అవుతోంది.