భారత్‌-బంగ్లా రెండో టెస్టు మ్యాచ్‌లో వర్షం.. ముగిసిన తొలి రోజు ఆట

58பார்த்தது
భారత్‌-బంగ్లా రెండో టెస్టు మ్యాచ్‌లో వర్షం.. ముగిసిన తొలి రోజు ఆట
భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య శుక్రవారం జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. వర్షం కారణంగా ఆటను రెండు గంటల ముందే ముగించారు. ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్‌ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్‌ రహీమ్‌(6*), మొమినుల్‌ హక్‌(40*) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ 2, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

தொடர்புடைய செய்தி