తిరుమలలో కన్నుల పండుగగా 'భాగ్‌ సవారి' ఉత్సవం

55பார்த்தது
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిర్వహించే ఉత్సవాల్లో ఒకటైన ‘భాగ్‌సవారి’ ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల చిన్నజీయ‌ర్‌స్వామి, తితిదే అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ అధికారులు, శ్రీ‌వారి భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி