దసరా తర్వాత రూ. 2 లక్షల పైబడి రుణం ఉన్న వాళ్లపై సమీక్ష: మంత్రి తుమ్మల

75பார்த்தது
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ ప్రక్రియ ఇంకా ప్రాసెస్‌లో ఉందని అన్నారు. దసరా తర్వాత రూ. 2 లక్షల పైబడి రుణం ఉన్న వాళ్లపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி