రాష్ట్ర స్థాయి పోటీలకు జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపిక

75பார்த்தது
రాష్ట్ర స్థాయి పోటీలకు జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపిక
మంచిర్యాలలోని జిల్లా సైన్స్ సెంటర్ లో శనివారం విద్యార్థులకు చర్చ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో వృత్తి విద్య కోర్సులతో కలిగే లాభాలు, విద్యాసంస్థల్లో కో-ఎడ్యుకేషన్ ద్వారా లింగ సమానత్వం వస్తుందా అనే అంశాలపై ఈ పోటీలు జరిగాయి. ఇందులో జెడ్పీ పాఠశాల కిష్టాపూర్ విద్యార్థిని, విద్యార్థులు ప్రథమ స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వారిని డీఈఓ యాదయ్య, తదితరులు అభినందించారు.

தொடர்புடைய செய்தி