సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

80பார்த்தது
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
సింగరేణి లాభాల వాటాలో కాంట్రాక్టు కార్మికులకు రూ. ఐదు వేలు ప్రకటించడం పట్ల శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 సీహెచ్పీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం యూనియన్ ఏరియా కార్యదర్శి ఎ. సమ్మిరెడ్డి మాట్లాడుతూ, సింగరేణి లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులను భాగస్వామ్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

தொடர்புடைய செய்தி