ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం

55பார்த்தது
ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవ పక్వాడలో భాగంగా శనివారం బీజేపీ యువమోర్చా అధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘనాథ్ వెరబెల్లి ప్రారంభించిన ఈ శిబిరంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி