కారుణ్య నియామకం పత్రాలు అందజేత

83பார்த்தது
కారుణ్య నియామకం పత్రాలు అందజేత
మందమర్రి జిఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాల్యుడేషన్ డిపెండెంట్ లు 12 మందికి జీఎం దేవేందర్ చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాలు శనివారం అందజేశారు. జిఎం మాట్లాడుతూ, ఏరియాలో ఇప్పటి వరకు 1891 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థలాలు, సమయాలు భిన్నంగా ఉంటాయని, విధులకు గైర్హాజరైతే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி