విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

69பார்த்தது
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు శుక్రవారం ఓ ఇల్లు దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన మడావి దశరథ్ కు చెందిన పెంకుటిల్లు విద్యుదాఘాతంతో పూర్తిగా దగ్ధమైంది. వెంటనే కుటుంబీకులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. సుమారు రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி