ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

565பார்த்தது
ఆదిలాబాద్ లోని రిక్షా కాలనీలో శ్రీ సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ యజ్ఞ యాగాది కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, కాలనీవాసులు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం, తీర్థప్రసాదాలు అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி