విషాదం.. మహిళను బలితీసుకున్న బిర్యానీ..!

33506பார்த்தது
విషాదం.. మహిళను బలితీసుకున్న బిర్యానీ..!
కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో తాజాగా విషాద ఘటన జరిగింది. పెరింజనం పట్టణంలో నుసైబా (56) అనే మహిళ ఓ రెస్టారెంట్ లో ఇష్టంగా బిర్యానీ తిన్నది. అనంతరం ఆమెకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఇరింజలకుడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న 178 మందికి ఫుడ్ పాయిజన్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி