'కమిటీ కుర్రోళ్లు' సినిమాకు అరుదైన అవార్డు

67பார்த்தது
'కమిటీ కుర్రోళ్లు' సినిమాకు అరుదైన అవార్డు
కొణిదెల నిహారిక సమర్పణలో యాదు వంశీ తెరకెక్కించిన సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఈ మూవీ ఆగస్టు 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన అవార్డు అందుకోబోతుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్-ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ అసోసియేషన్‌తో కలిసి అందించే మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని నిహారిక సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

தொடர்புடைய செய்தி