ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ

56பார்த்தது
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు కార్యదర్శులు, సహాయ, డిప్యూటీ కార్యదర్శులను వివిధ శాఖలకు బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన వారిని వివిధ శాఖలకు, ఇబ్బందులు పడిన వారికి కీలక శాఖలకు బదిలీ చేశారు.

தொடர்புடைய செய்தி