ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) వీసీపై ఇంటిగ్రేటెడ్ లా చదువుతున్న అంజన ప్రియ అనే విద్యార్థిని గవర్నర్కు ఫిర్యాదు చేసింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మెయిల్ ద్వారా గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దాదాపు 2 పేజీల లేఖను అంజన ప్రియ రాసింది.