లంబోదర గణేశుని దర్శించుకున్న కాటంరెడ్డి గిరిధర్ రెడ్డి

51பார்த்தது
లంబోదర గణేశుని దర్శించుకున్న కాటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు నగరంలోనే అట్టహాసంగా జరుగుతున్న లంబోదర గణేష్ ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సతీ సమేతంగా మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. కమిటీ సభ్యులను నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி