విజయవాడ వరద బాధితులకు భారీ విరాళం

83பார்த்தது
విజయవాడ వరద బాధితులకు భారీ విరాళం
ప్రకాశం జిల్లా, విజయవాడ వరద బాధితులకు పెద్దారవీడు మండల టిడిపి కార్యకర్తలు అడ్డంగా నిలిచారు. 6 లక్షల రూపాయలకు పైగా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు టిడిపి కార్యాలయంలో విరాళాలుగా కార్యకర్తలు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు భారీగా విరాళాలు అందించిన కార్యకర్తలను ఆయన అభినందించారు. అందించిన విరాళాలన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி