ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ అందిస్తున్నాం: ఎమ్మెల్యే

72பார்த்தது
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ అందిస్తున్నాం: ఎమ్మెల్యే
ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెల నుండే పెంచిన పింఛన్ అమలు చేస్తూ అందిస్తున్నామని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వృద్ధురాలికి పింఛన్ నగదు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி