మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన

81பார்த்தது
మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన
దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ తమ సొంత నిధులతో బుధవారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు అనూహ్య స్పందన లభించింది. టెక్‌ మహేంద్ర, అమర్‌రాజా బ్యాటరీస్‌ కంపెనీలతోపాటు మొత్తం 42 సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి నిరుద్యోగులు వచ్చారు. 585 మందిని ఎంపిక చేశారు. మరో 200 మందిని పరిశీలనలో ఉంచారు.

தொடர்புடைய செய்தி