పింఛన్లు పంపిణీ చేసిన ఎస్సి సెల్ అధికార ప్రతినిధి

54பார்த்தது
పింఛన్లు పంపిణీ చేసిన ఎస్సి సెల్ అధికార ప్రతినిధి
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో మంగళవారం స్థానిక 15వ వార్డులో చంద్రబాబు నాయుడు అమలుపరిచిన వృదాప్య పింఛన్లలను, అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఆదేశాల మేరకు, అద్దంకి నియోజకవర్గ ఎస్సి సెల్ అధికార ప్రతినిధి అంకం నాగరాజు, సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వృదాప్య పింఛన్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించారు.

தொடர்புடைய செய்தி