గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

78பார்த்தது
గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జరుగుమల్లి అడ్డరోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఇదే ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.మృతుడు సింగరాయకొండకు చెందిన శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி