చీర్లదిన్నె గ్రామంలో గ్రామసభ

61பார்த்தது
చీర్లదిన్నె గ్రామంలో గ్రామసభ
కనిగిరి మండలం చిర్లదిన్నె గ్రామంలో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ నేలటూరి నవమ్మ, సెక్రటరీ రాజేష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధి హామీ పథకం ఏపీవో ఈసి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ సభను ఉద్దేశించి ఏపీవో మాట్లాడుతూ.. వివిధ రకాలైన ఉపాధి హామీ పనుల గురించి వివరించారు. రాబోయే సంవత్సరం సంబంధించి పనులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி