పడవలు సెంటర్ పిల్లర్‌ను ఢీకొని ఉంటే ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదు: మంత్రి నిమ్మల (వీడియో)

50பார்த்தது
ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల తొలగింపు ప్రక్రియను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. విశాఖ నుంచి వచ్చిన బృందం బోట్ల కటింగ్ ప్రక్రియ ప్రారంభించింది.. వీటిని కట్ చేసి ఎయిర్ బెలూన్ టెక్నాలజీ ద్వారా పైకి తీయనున్నారని మంత్రి తెలిపారు. ఈ బోట్లను బ్యారేజీని కూల్చే కుట్రతోనే పంపారని తేలిందన్నారు. పడవలు సెంటర్ పిల్లర్‌ను ఢీకొని ఉంటే ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదని, ఈ మొత్తం కూడా బంగాళాఖాతంలో కలిసిపోయి ఉండేదని మంత్రి అన్నారు.

தொடர்புடைய செய்தி