సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే

82பார்த்தது
సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయనిధికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 25 లక్షల రూపాయల విరాళం బుధవారం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు త్వరలోనే చంద్రబాబును కలిసి 25 లక్షలు రూపాయలు అందిస్తానని చెప్పారు. జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ కంపెనీ తరఫున ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி