వైసీపీ నాయకులు పిండి సురేష్, పిండి శాంతి టిడిపిలో చేరిక

82பார்த்தது
వైసీపీ నాయకులు పిండి సురేష్, పిండి శాంతి టిడిపిలో చేరిక
వైసీపీ నాయకులు పిండి సురేష్ రాజీనామా చేసి ఆదివారం వందలాది మందితో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.36వ డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికే కోటంరెడ్డి బ్రదర్స్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி