పేదల భూ పంపిణీలో జరిగిన అవకతవకలను పరిశీలిస్తున్నాం

65பார்த்தது
పేదల భూ పంపిణీలో జరిగిన అవకతవకలను పరిశీలిస్తున్నాం
పేదల భూ పంపిణీలో జరిగిన అవకతవకలను ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని జాయింట్ కలెక్టర్ కే.కార్తీక్ అన్నారు. శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ మలోలతో కలిసి రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మండల టిడిపి నాయకులు మండలంలోని ఎర్రబల్లి, బత్తులపల్లి, మరపూరు, ప్రభగిరి పట్నం, వావింటపర్తి గ్రామాల్లో పేదల భూ పంపిణీల అక్రమాలు జరిగాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி