సమస్యలపై పలువురు మంత్రులను కలిసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

77பார்த்தது
సమస్యలపై పలువురు మంత్రులను కలిసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై మంగళవారం విజయవాడలో రాష్ట్ర మంత్రులు అచ్చ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి లతో నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రూరల్ సమస్యలపై ఆయన మంత్రులతో చర్చించారు.

தொடர்புடைய செய்தி