జర్నలిస్టుల సంక్షేమానికి సంపూర్ణ కృషి

74பார்த்தது
జర్నలిస్టుల సంక్షేమానికి సంపూర్ణ కృషి
నెల్లూరుజిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి సంపూర్ణ కృషి చేస్తానని జిల్లా సమాచార శాఖ అధికారి సదారావు పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు టౌన్ హాల్‌ మినీ భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా మహాసభ ఉడతా రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీఈజేయూ రాష్ట్ర కన్వీనర్‌ మేకపాటి మాల్యాద్రి నాయుడు, గౌరవాధ్యక్షులు వేల్పుల శేషా చలపతి, శివకుమార్, నాగేంద్ర రిజ్వాన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி