కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత కాసరగడ్డ

77பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత కాసరగడ్డ
వినుకొండ నియోజకవర్గం, ఈపూరు మండలం టీడీపీ నాయకుడు కాసరగడ్డ నాగార్జున బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఐదేళ్లుగా పని చేసిన నాగార్జున టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నాగార్జునకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி