లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే జీవీ

83பார்த்தது
లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే జీవీ
మంత్రి నారా లోకేష్ ను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి వినుకొండ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி