రేపు తుళ్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

72பார்த்தது
రేపు తుళ్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రేపు తుళ్లూరులో తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయం నుండి ప్రకటనలో తెలిపారు. తుళ్లూరు అయ్యప్ప స్వామి కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఎమ్మెల్యే ప్రజల నుంచి నేరుగా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி