ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి: మస్తాన్ వలి

60பார்த்தது
ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి: మస్తాన్ వలి
ప్రభుత్వం వెంటనే ఇసుక విధానాన్ని అమలు చేయాలని ఫిరంగిపురం మండల సీపీఎం మండల కార్యదర్శి మస్తాన్ వలి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫిరంగిపురంలో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తానని హామీ ఇచ్చి ట్రక్కు ఇసుక రూ. 7వేల వరకు చెల్లించాల్సి వస్తుందని, దీంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி